గ్రామాలను కాపాడుకోవాలి
కరోనా నుంచి గ్రామాలను కాపాడుకునే బాధ్యత సర్పంచులదేనని, ప్రతిమ ఫౌండేషన్‌ అందిస్తున్న ఉచిత మాస్కులను ఆయా వర్గాలకు అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ సూచించారు. ప్రస్తుతం ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న వారికి వీటి అవసరం ఎక్కువగా ఉంటుందని, నిర్వాహ…
విశాఖపట్నంలో మూడు కరోనా కేసులు !
ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం జిల్లాలో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. కరోనా నియంత్రణపై మంత్రి మంగళవారం సమీక్ష జరిపారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైరస్‌ నియంత్రణకు ప్రజలు సామాజిక దూరం పాటించాల్సిందేనని సూచించారు. ప్రజలకు ఎన్ని పనులు ఉన్న…
ప్రయాణికులకు టీ, బిస్కెట్లు అందించిన ఆర్‌పీఎఫ్‌..
ఆర్‌పీఎఫ్‌(రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) బృందం.. 375 మంది ప్రయాణీకులకు చాయ్‌, బిస్కెట్లు పంపిణీ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా రైల్వే స్టేషన్‌లో ఈ సన్నివేశం కనిపించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే క్రమంలో రైల్వే శాఖ దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు రద్దు చేసిన విషయం తెలిసిందే.  ప్రజా రవాణా కూడా…
‘హ్యాపీ క్లాసెస్‌' స్ఫూర్తిదాయకం
దేశరాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మానసిన ఉల్లాసం కోసం నిర్వహిస్తున్న  ‘సంతోషకర తరగతులు (హ్యాపీ క్లాసెస్‌)’ స్ఫూర్తిదాయకమని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ తెలిపారు. తన భర్త, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి సోమవారం భారత పర్యటనకు వచ్చిన ఆమె, మంగళవారం దక్షిణ ఢిల్లీ…
బతుకు వాసన
‘చల్‌ తీయ్‌. మీ దొరింటికి నేనేమిటికి వొచ్చుడు?’ అంది భూమి తలెగరేసి.‘గట్లనమాకె. నిన్నుదెస్తనని దొరసానికి జెప్పిన. నా ఇజ్జత్‌ బోతది’ అన్నడు. సదువుకున్న పెండ్లాన్ని పనికి తోల్కెల్లుడు ఆనికీ ఇస్టం లేకున్నా, దొరసాని మాట గాదన్లేక బూమిని బతిమాలిండు. ఒక్కదినమే అంటుండుగన్క మగన్ని తక్లీఫుల బెట్టుడు ఏమిటికని …
31న బహ్రెయిన్‌లో ఓపెన్‌ హౌస్‌
బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఈ నెల 31న ఓపెన్‌ హౌస్‌ నిర్వహించనున్నారు. సీఫ్‌లోనిఇండియన్‌ కాంప్లెక్స్‌లో ఉన్న రాయబార కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. బహ్రెయిన్‌లో ఉపాధి పొందుతున్న ప్రవాస భారతీయులు తమకు ఇమిగ్రేషన్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్‌లను తీసుకు…