వినూత్న రీతిలో కరోనాపై అవగాహన
కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సూరత్ పాలనా యంత్రాంగం మంగళవారం వినూత్న కార్యక్రమం చేపట్టింది. కరోనా నిర్మూలనకు సంబంధించిన సందేశాలను బ్యానర్లపై రాసి, వాటిని జంతువులకు కట్టి వీధుల్లో తిప్పింది. కుక్కలు, గుర్రాలు, బర్రెలు తదితర జంతువులను ఇందుకు వినియోగించింది. పోలీసులు, అధికారులు ముఖా…